కరోనావైరస్ దేశాన్ని స్థంభించిన సమయంలో అందాల భామ కత్రినా కైఫ్ ఆర్థిక సహాయంతో స్పందించింది. PM CARES fundకు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు తన వంతుగా విరాళాలను అందజేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు ప్రభుత్వాలకు అండగా నిలువాలని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కోరింది. తాను చేసిన విరాళం వివరాలను గోప్యంగా ఉంచారు. ప్రపంచాన్ని
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2JvasNd
No comments:
Post a Comment