Friday, May 29, 2020

సల్మాన్‌తో పూరీ జగన్నాథ్ క్రేజీ ప్రాజెక్ట్.. ముంబైలో జోరుగా మంతనాలు

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సెన్సేషనల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సల్మాన్‌తో ఓ క్రేజీ ప్రాజెక్టు ఫైనలైజ్ చేయడం కోసం పూరి ప్రస్తుతం ముంబైలో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ సడలింపు తర్వాత పన్వేల్ ఫామ్‌హౌస్ నుంచి ముంబై చేరుకొన్న సల్మాన్‌తో పూరీ వరుస భేటీలతో కథా చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2ZsHmHv

No comments:

Post a Comment

I swear by Bose headphones — and these 4 best-rated models are all on sale for Memorial Day with up to $120 off

I've used Bose headphones for almost a decade and they remain some of the best cans I've ever used, so...