Friday, May 29, 2020

సల్మాన్‌తో పూరీ జగన్నాథ్ క్రేజీ ప్రాజెక్ట్.. ముంబైలో జోరుగా మంతనాలు

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సెన్సేషనల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సల్మాన్‌తో ఓ క్రేజీ ప్రాజెక్టు ఫైనలైజ్ చేయడం కోసం పూరి ప్రస్తుతం ముంబైలో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ సడలింపు తర్వాత పన్వేల్ ఫామ్‌హౌస్ నుంచి ముంబై చేరుకొన్న సల్మాన్‌తో పూరీ వరుస భేటీలతో కథా చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2ZsHmHv

No comments:

Post a Comment

Talk about bad timing — even Linux is asking for more RAM now, despite global shortages hitting PC users hard

Ubuntu raises its minimum RAM to 6GB despite global shortages, calling it an honesty bump for modern web browsing and multitasking. from L...