Friday, May 29, 2020

అనుష్క శర్మపై బీజేపీ ఎమ్మెల్యే కేసు.. మరో వివాదంలో పాతాల్ లోక్

బాలీవుడ్ నటి అనుష్మ శర్మ నిర్మాతగా మారి రూపొందించిన పాతాల్ లోక్ వెబ్‌ సిరీస్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. ఇప్పటికే గుర్ఖా కమ్యునిటీ కన్నెర్రకు గురైన అనుష్క శర్మను మరో కేసు వెంటాడుతున్నది. తన మనోభావాలు దెబ్బ తీశారంటూ అనుష్కపై ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కేసు నమోదు చేయడం బాలీవుడ్‌లోను, రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఇక ఈ ఫిర్యాదు కారణం ఏమిటంటే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Zxu3pa

No comments:

Post a Comment