Sunday, May 3, 2020

చివరి క్షణాల్లోనూ అలాగే.. డాక్టర్లు, మెడికల్ స్టాఫ్‌ను నవ్వించిన రిషి కపూర్.. బంధువుల ప్రకటన

బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరో రిషి కపూర్ నేడు (ఏప్రిల్ 30) మరణించారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. లుకేమియా అనే క్యాన్సర్‌తో పోరాడిన రిషి నేటి ఉదయం మృతి చెందారు. ఈ మేరకు ఆయన బంధువులు ఓ ప్రకటన చేశారు. చివరి క్షణాల్లో ఆయన ఎలా ఉన్నారో చెప్పుకొస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో ఉన్న సారాంశం ఏంటంటే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/35grmJs

No comments:

Post a Comment

Russian airline hack came through third-party tech vendor

Local journalists are investigating last summer's breach allegedly done by Ukrainian and Belarussian hacktivists. from Latest from Tec...