అతిలోక సుందరి శ్రీదేవి తన కూతుళ్ల ఇష్ట ప్రకారమే ఒక ట్రాక్ సెట్ చేస్తున్న సమయంలో అనుకోకుండా కన్ను మూసింది. ఆమె మరణాంతరం శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ అనుకున్నట్టుగానే బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు చిన్న కుమార్తె ఖుషి కపూర్ కూడా బాలీవుడ్ లో సాలీడ్ ఎంట్రీ ఇవ్వడానికి
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/366rXhg
No comments:
Post a Comment