Monday, May 4, 2020

బాలీవుడ్‌లో మరో ప్రముఖుడు కన్నుమూత.. విషాదంలో కరణ్ జోహర్, ఫరాన్ తదితరులు

బాలీవుడ్‌లో మరో ప్రముఖుడు కన్నుమూశారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్ గుండెపోటుతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో మరణించారు. కుల్మీత్ మరణ వార్తను గిల్డ్ అసోసియేషన్ ప్రసిడెంట్ అశోక్ పండిట్ ధృవీకరించారు. ఆయన మృతితో బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. కుల్మీత్ మరణంపై అశోక్ పండిట్ ట్విట్టర్‌లో స్పందిస్తూ..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2YFEdUt

No comments:

Post a Comment