Monday, May 25, 2020

క్వారంటైన్‌కు షారుక్ ఖాన్ నాలుగు అంతస్థులు భవనం.. మరోసారి మానవత్వం చాటుకొన్న బాద్షా

కరోనా మహమ్మారిపై పోరాటంలో మేము సైతం అంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ స్టార్స్ అందరూ మమేకమయ్యారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సైతం... తమ మీర్ ఫౌండేషన్ ద్వారా మహారాష్ట్రా, పశ్చిమ బంగాల్ ప్రభుత్వాలకు 50వేల పీపీఈ కిట్లు అందజేయనున్నట్లు ప్రకటించాడు. తమకు సంబంధించిన నాలుగు అంతస్తుల భవనాన్ని క్వారంటైన్ కోసం బీఎంసీకి అప్పగించారు. అ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Z7i7Kw

No comments:

Post a Comment