Saturday, May 23, 2020

నీతో వాదించలేను - నేపాల్ మ్యాప్ పై మనీషా ట్వీట్ కు, సుష్మాస్వరాజ్ భర్త ఘాటు సమాధానం

చైనా కుతంత్రంలో భాగంగా మిత్రదేశం నేపాల్ ఇటీవలే విడుదల చేసిన కొత్త మ్యాప్, ప్రస్తుతం రాజకీయవర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. దీనికి తోడు, సుప్రసిధ నటి మనీషా కొయిరాలా, తమ దేశం విడుదల చేసిన వివాదాస్పదమైన మ్యాప్ ను సమర్థిస్తూ చేసిన ట్వీట్, భారతీయులకు మింగుడుపడని విషయంగా మారింది. ఇక అమ్మడికి వ్యతిరేకంగా సోషల్ మీడయాలో ట్రోలింగ్స్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Zq82bS

No comments:

Post a Comment