బాలీవుడ్తో డ్రగ్స్ రాకెట్ సంబంధాలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా డ్రగ్స్ సప్లయర్ కరమ్ జిత్ సింగ్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా భారీ సంఖ్యలో బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను వెల్లడించినట్టు తెలిసింది. దీపిక పదుకోన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్కు సమన్లు జారీ చేసిన తర్వాత ఎన్సీబీ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నది.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3667o6K
No comments:
Post a Comment