బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ హీరోయిన్స్ విచారణ శనివారంతో ఒక దశ ముగిసినట్లు తెలుస్తోంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్స్ స్టార్స్ ని పిలిచి స్పెషల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ల విచారణ ముగిసిన
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3cLq5y1
No comments:
Post a Comment