Wednesday, September 30, 2020

డ్రగ్ కేసు విచారణ.. ట్విస్ట్ ఇచ్చిన సారా ఆలీ ఖాన్.. తెరపైకి ఇద్దరు ప్రముఖ నిర్మాతలు, సెలబ్రిటీలు

బాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో సినీ తారలు, వారి మేనేజర్లను విచారిస్తున్న క్రమంలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. పలు కోణాల్లో లోతైన విచారణ చేపట్టిన ఎన్సీబీ అధికారులకు సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ధర్మ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్, దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్, టాలెంట్ మేనేజర్ జయ సాహా విచారణలో మరి

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3ibt97s

No comments:

Post a Comment