Tuesday, July 28, 2020

దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రాకు పోలీసుల నోటీసులు.. తెరపైకి భారీ స్కామ్!

బాలీవుడ్‌ను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ఓ పక్క కుదిపేస్తుంటే.. మరో పక్క సరికొత్త కుంభకోణం తెరపైకి వచ్చింది. తాజాగా బయటపడిన సోషల్ మీడియా కుంభకోణంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఎంతకీ దీపిక, ప్రియాంక చోప్రాను వెంటాడుతున్న స్కామ్ ఏమిటంటే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2EfQrLg

No comments:

Post a Comment

I swear by Bose headphones — and these 4 best-rated models are all on sale for Memorial Day with up to $120 off

I've used Bose headphones for almost a decade and they remain some of the best cans I've ever used, so...