Thursday, July 30, 2020

సుశాంత్‌ కేసులో కొత్త ట్విస్టులు.. కరణ్ జోహర్‌కు షాక్.. పోలీసుల చేతికి తాజా పోస్ట్ మార్టం రిపోర్టు

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. మహేష్‌ భట్‌ను మూడు గంటలపాటు ప్రశ్నించడంతోపాటు కరణ్ జోహర్‌కు నోటీసులు పంపించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా విసేరాకు సంబంధించి పోస్టు మార్టం రిపోర్టులు పోలీసులకు అందడం సంచలన అంశాలుగా మారాయి. జూలై 27వ తేదీన చోటుచేసుకొన్న సంఘటనల విషయాలు మరిన్ని వివరాలు..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3g7W1xg

No comments:

Post a Comment