Tuesday, July 28, 2020

సుశాంత్ కేసులో కంగనకు ఎట్టకేలకు నోటీసులు.. ఇరుకున పడ్డ సిబ్బంది

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తు విషయంలో బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ను ప్రశ్నించే వ్యవహారంలో జరిగిన హైడ్రామాకు తెరపడింది. ఎట్టకేలకు కంగనకు ముంబై పోలీసులు నోటీసులు పంపించారు. ఈ కేసు దర్యాప్తులో విచారణకు హాజరై స్టేట్‌మెంట్ రికార్డుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు మనాలిలోని సొంత ఇంటిలో ఉన్న కంగనకు నోటీసులు పోస్టు చేశారు. ఈ విషయంలో గత రెండు రోజులుగా జరిగిన గందరగోళం ఏమిటంటే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/32LAoPw

No comments:

Post a Comment