Wednesday, August 26, 2020

రిసార్ట్‌‌లో రియా గూడుపుఠాణి.. సుశాంత్ మూడు నెలలు నిర్బంధం.. రంగంలోకి సీబీఐ!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు, ఆ తర్వాత చోటుచేసుకొన్న విషయాలను సీబీఐ నిశితంగా పరిశీలిస్తున్నది. అవసరమైన ప్రతీ విషయాన్ని విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నది. మానసిక రుగ్మతకు గురైన సుశాంత్‌ను ముంబైకి సమీపంలోని ఓ రిసార్టులో అధ్యాత్మిక గురువు చేత చికిత్స అందించారనే వార్తలు వస్తున్న క్రమంలో సీబీఐ అధికారులు ఆ రిసార్టు గుట్టు విప్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విచారణ వివారాల్లోకి వెళితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3lndk0k

No comments:

Post a Comment

Intel, AMD accused of 'willful ignorance' in allowing chips to get to Russia

The Ukrainians are suing US tech firms over Russian bombs allegedly carrying their tech. from Latest from TechRadar https://ift.tt/DXJYTWk...