సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ అధికారులు ఊపిరి సలపని విధంగా విచారణ జరుపుతున్నారు. దాదాపు ఐదారు బృందాలుగా విడిపోయిన అధికారులు పలు కోణాల్లో కేసుపై దృష్టిపెట్టారు. ఆదివారం బాంద్రాలోని సుశాంత్ నివాసంలో డెత్ సీన్ రీ క్రియేట్ చేశారు. ఆ తర్వాత పలు విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ విషయాలు ఏమిటంటే..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/32uMdb7
No comments:
Post a Comment