సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు చకచకా దూసుకుపోతున్నాయి. పాట్నాలో సుశాంత్ సింగ్ తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దూకిన ఈడీ, సుప్రీం కోర్టు ఆదేశాలతో ముంబై చేరుకొన్న సీబీఐ అధికారులు తమదైన శైలిలో దర్యాప్తు కొరడా ఝులిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సుశాంత్ మరణంలో వాస్తవాలు బయటకు రాబట్టడానికి ముంబైలో సీబీఐ, ఈడీ అధికారులు భేటీ కావడం విశేషంగా మారింది. ఈ అధికారులు భేటీలో..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2YHQWoH
No comments:
Post a Comment