Sunday, August 30, 2020

బాలీవుడ్ హీరోలపై డ్రగ్ పంజా.. ఈడీ దూకుడుతో రియా ఉక్కిరి బిక్కిరి.. లాకర్ల స్వాధీనంతో షాక్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు విచారణ విషయంలో ఈడీ, సీబీఐ మరింత దూకుడు ప్రదర్శించాయి. గురువారం రోజంతా రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి విచారణ హైలెట్‌గా నిలిచింది. తన కుమారుడి బ్యాంక్ అకౌంట్లలో అవకతవకలు జరిగాయంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీబీఐ, ఈడీలు ఈ కేసుపై మరింత

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2En4HlV

No comments:

Post a Comment