Saturday, August 29, 2020

రిాయా చక్రవర్తి అలా చంపేస్తారా? మీడియా, అర్నబ్‌పై వర్మ ఫైర్

దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ మరణంపై మీడియా చేస్తున్న ట్రయల్స్‌పై, రియా చక్రవర్తిని టార్గెట్ చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇప్పటి వరకు ట్వీట్లతో హడలెత్తించిన వర్మ ప్రస్తుతం వీడియో ద్వారా తన స్పందనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2CZqHCr

No comments:

Post a Comment