Sunday, August 2, 2020

ఎన్నటికి మర్చిపోలేను.. కరోనా నుంచి కోలుకున్న తరువాత మొదటి సారి స్పందించిన ఐశ్వర్యరాయ్

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. కేవలం సాధారణ జనాలే కాకుండా స్టార్ సెలబ్రెటీస్ కూడా కరోనా భారిన పడుతున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కూడా కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. ముందుగా ఐశ్వర్య రాయ్, ఆరాధ్య కోలుకున్నారు. అయితే కోలుకున్న తరువాత మొదటిసారి ఐశ్వర్యారాయ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/33ctHWR

No comments:

Post a Comment

I couldn't believe how easy it was to get my first online shop up and running thanks to Prestashop

You can get a Prestashop online in just a few minutes, especially if you're a Hostinger customer. Here...