రోజురోజుకి దేశవ్యాప్తంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన మరో సంచలన నిర్ణయానికి అభిమానులు సినీ సెలబ్రెటీలు కూడా ఎంతో భావోద్వేగంతో స్పందిస్తున్నారు. సుశాంత్ కేసును సీబీఐ విచారించాలనే తీర్పుతో కంగనా రనౌత్ తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు వారి తరహాలో ఇప్పుడే చట్టాలపై మరింత నమ్మకం పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/31a0v1p
No comments:
Post a Comment