Monday, August 24, 2020

దివ్యభారతీ, శ్రీదేవి మరణాలు తెరపైకి.. జియాఖాన్‌ కేసును సిబీఐకి అప్పగించాలి అంటూ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసును సీబీఐ అప్పగించడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. బాలీవుడ్‌లో చోటుచేసుకొన్న కొన్ని అనుమానాస్పద మరణాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్ ఊపందుకొన్నది. దివ్యభారతీ, శ్రీదేవి మరణాలపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇతర అనుమానాస్పద మరణాల వివరాల్లోకి వెళితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3gezMF4

No comments:

Post a Comment

July was a disappointing month for new horror releases — but this one Netflix show saved the day

Well, we can't win them all. Unfortunately my...