Monday, September 14, 2020

రియా చక్రవర్తితో మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్.. సోషల్ మీడియాలో దారుణంగా ట్వీట్స్.. ఫోటో వైరల్!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్యాప్తు సంస్థల విచారణ జరుగుతుండగానే కొన్ని మీడియా సంస్థలు ట్రయల్స్ నిర్వహిస్తుండటంపై మంచు లక్ష్మీ నిరసన, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదిలో రియా చక్రవర్తికి మద్దతు తెలిపిన వారిలో మంచు లక్ష్మి ముందు వరుసలో ఉంటారు. తాజాగా రియా చక్రవర్తిపై పనిగట్టుకొని దాడి చేస్తున్నట్టు కనిపిస్తున్నదని ఆమె ట్విట్టర్‌లో

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3ixImRv

No comments:

Post a Comment