Saturday, September 19, 2020

సుశాంత్ మృతికి ముందు రియా ఏం చేసిందంటే.. సీబీఐతో గుట్టువిప్పిన సిద్ధార్థ్ పితాని!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు జరిగిన కీలక సంఘటనలను సీబీఐ అధికారులకు ఆయన స్నేహితుడు సిద్ధార్థ్ పితాని వెల్లడించినట్టు తెలుస్తున్నది. సీబీఐ విచారణలో పితాని పలు విషయాలను చెప్పినట్టు జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ సంచలన కథనాన్ని ప్రచురించింది. దిశ మరణం తర్వాత సుశాంత్‌కు ఎదురైన సంఘటనలను సీబీఐకి వెల్లడించినట్టు తమ కథనంలో పేర్కొన్నది. జాతీయ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3mrYczb

No comments:

Post a Comment

FlexiSpot’s C7 is one of our top-rated office chairs — and this deal is a steal for all-day comfort

The FlexiSpot C7 is one of those office chairs we...