Sunday, September 6, 2020

సుశాంత్ కేసులో ‘మిస్టరీ గర్ల్’ గుట్టురట్టు.. రియా అరెస్ట్‌పై అధికారుల క్లారిటీ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు దర్యాప్తు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సీబీఐ కూడా తమ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో శనివారం పలువురు అనుమానితులను గంటలపాటు విచారించింది. సీబీఐ ప్రశ్నించిన వారిలో సుశాంత్ కుటుంబ స్నేహితురాలు స్మితా పారిఖ్, సందీప్ సింగ్, మరో మిస్టరీ గర్ల్‌ను సీబీఐ విచారించినట్టు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3jOQbCm

No comments:

Post a Comment