Thursday, September 17, 2020

గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిలిమ్స్ చూపించాడు.. దర్శకుడి బండారం బయటపెట్టిన ఊసరవెల్లి నటి

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎన్నో రకాల కాంట్రవర్సీ వివాదాలు మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. కానీ ఈ సారి సుశాంత్ డెత్ కేసు, అలాగే డ్రగ్స్ వివాదం అంతకు మించిన కాంట్రవర్సీలకు దారి తీస్తోంది. అలాగే నెపోటిజమ్, మీటూ ఆరోపణలు కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఊసరవెల్లి సినిమా నటి పాయల్ ఘోష్ కూడా ఒక దర్శకుడి బండారం బయటపెట్టింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2RCAZw1

No comments:

Post a Comment