Tuesday, September 15, 2020

కూల్చిన బిల్డింగ్ శరద్ పవార్‌ది.. వాళ్లే జవాబు చెప్పాలి.. తెరపైకి కంగన రనౌత్ సరికొత్త వాదన

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో జరుగుతున్న దర్యాప్తు విషయంలో శివసేన, బాలీవుడ్ నటి కంగన రనౌత్ మధ్య రాజుకొన్న వివాదం కొత్త మలుపులు తిరుగుతున్నది. కంగన రనౌత్ ఇంటి కూల్చివేత అంశంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన ఇంటి కట్టడానికి సంబంధించిన విషయాలను ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో విజృంభిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3kyBKD1

No comments:

Post a Comment