Saturday, September 19, 2020

డ్రగ్ కేసు కథనాలు నా పత్రిష్టకు భంగం.. రకుల్ ప్రీత్ కోర్టులో పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇవే

బాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి రావడం దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు బాలీవుడ్‌లో కూడా కలకలం రేపింది. రియా చక్రవర్తిని ప్రశ్నించే సమయంలో 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయని, అందులో సారా ఆలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తోపాటై డిజైనర్ సైమొనీ పేర్లు కూడా మీడియా

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2FFZOF5

No comments:

Post a Comment

FlexiSpot’s C7 is one of our top-rated office chairs — and this deal is a steal for all-day comfort

The FlexiSpot C7 is one of those office chairs we...