Sunday, September 6, 2020

రియాపై మీడియా దాడి సిగ్గు చేటు.. రాబందులలా ఎందుకు ప్రవరిస్తున్నారో: బాలీవుడ్ స్టార్స్ ఆగ్రహం

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి రియా చక్రవర్తి విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. ఇటీవల రియా ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కార్యాలయానికి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా మీడియా ఆమెపై దాడి చేసిసినట్లుగా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/333wShT

No comments:

Post a Comment