Wednesday, April 1, 2020

అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం.. ప్రాణం ఉంటేనే ప్రపంచ మనుగడ అంటూ

కరోనావైరస్ ప్రభావంతో దేశం తల్లడిల్లిపోతున్న సమయంలో సినీ, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు తమ మానవత్వాన్ని చాటుకొంటూ ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు మానసిక ధైర్యాన్ని నింపేందుకు సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా అందిస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ పిలుపుకు స్పందించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భూరి విరాళాలన్ని అందించారు. ఆయన దేశం కోసం ఎంత ప్రకటించారంటే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3dF7W4H

No comments:

Post a Comment

National cybercrime network operating for 14 years dismantled in Indonesia

A large network of domains, malware, and stolen credentials, has been making rounds for 14 years. from Latest from TechRadar https://ift.t...