Wednesday, April 1, 2020

ఎటు చూసినా ఎడారే, నరకం లాంటి అనుభవం: ఫారిన్‌లో కరోనా భయంతో గాయని

బాలీవుడ్ సింగర్ నీతి మోహన్ విహారయాత్ర కరోనావైరస్ కారణంగా భయంకరమైన అనుభవంగా మిగిలింది. కరోనావైరస్ ముప్పు బయటకు రావడానికి కొద్ది రోజుల ముందు తన భర్త, తన చెల్లెల్లతో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. అయితే కరోనా వ్యాప్తి విజృంభిస్తున్నదనే వార్తలతో విహారయాత్రను ముగించుకొని మధ్యలోనే భారత్‌కు వచ్చారు. ఈక్రమంలో ఆమెకు ఎదురైన భయంకరమైన అనుభవాలను మీడియాతో పంచుకొన్నారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2WMbDQ5

No comments:

Post a Comment