కరోనా ఎఫెక్ట్ కారణంగా యావత్ భారత దేశంలో లాక్డౌన్ సమర్థవంతంగా అమలవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశ్రమలతో పాటు అన్ని దుకాణాలను స్వచ్చందంగా బంద్ చేసి కరోనా కట్టడిలో భాగవవుతున్నారు జనం. దేనిసంగతెలా ఉన్నా మద్యం దుకాణాలు తెరవకపోవడంతో మందు బాబులు పరేషాన్ అవుతున్నారు. అలాంటి వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టారు సీనియర్ నటుడు రిషికపూర్. వివరాల్లోకి పోతే..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2QUwOMb
No comments:
Post a Comment