Wednesday, April 1, 2020

హాస్పిటల్‌కు ట్వింకిల్ ఖన్నా.. మాస్క్‌తో స్వయంగా కారు నడుపుకుంటూ అక్షయ్ (వీడియో)

ప్రధాన మంత్రి నిధికి రూ.25 కోట్లు విరాళం ప్రకటించి వార్తల్లో నిలిచిన అక్షయ్ కుమార్ ఓ సెలబ్రిటీగా కాకుండా ఓ సామాన్యుడిలా భార్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఘటన ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలో కరోనా భయాలు ఎక్కువగా ఉన్న సమయంలో సతీమణి ట్వింకిల్ ఖన్నాకు జాగ్రత్తగా ఆస్పత్రిలో దగ్గురిండి చికిత్స చేసిన వైనం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకొంటున్నది. వివరాల్లోకి వెళితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2UIUVyy

No comments:

Post a Comment