Thursday, April 2, 2020

జీవితం విలువ తెలిసింది.. నా పిల్లల్ని చూడాలని ఉంది.. కనికాకపూర్ ఎమోషనల్ పోస్ట్

కరోనావైరస్ బారిన పడిన సింగర్ కనికాకపూర్ ప్రస్తుతం విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. గత 15 రోజుల్లో ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో నాలుగోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన గురవుతున్నారు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించే వెసులుబాటు లేదాయే అనే విధంగా ఆవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో కనికాకపూర్ ఎమోషనల్ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3dHSyo8

No comments:

Post a Comment