Wednesday, July 1, 2020

సుశాంత్‌కు న్యాయం జరగకపోతే.. జాతీయ రహదారుల దిగ్బంధం.. కర్ణిసేన వార్నింగ్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక వాస్తవాలను వెలికి తీయాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా ఊపందుకొంటున్నది. బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ర్యాలీలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు సుశాంత్ సింగ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన శ్రీ రాజ్‌పుత్ కర్నిసేన అలియాస కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమెది బాలీవుడ్‌పై సంచలన

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Z8YqjT

No comments:

Post a Comment

My favorite thing about the Samsung Galaxy Z Flip 6 isn’t that it folds

Samsung’s mid-year Galaxy Unpacked launch for 2024 was a bit dull. The Galaxy Watch range didn’t see many improvements bar the introductio...