Thursday, July 23, 2020

బ్రేకింగ్: హాస్పిటల్‌లో చేరిన ఐశ్వర్య బచ్చన్, ఆరాధ్య.. కరోనా తీవ్రతరం కావడంతో..

కరోనావైరస్‌ బారిన పడిన అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ ఇప్పటికే నానావతి హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ తన నివాసంలోనే క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఇద్దరి పరిస్థితి కొంత సీరియస్‌గా ఉండటంతో నానావతికి తరలించారు. వివరాల్లోకి వెళితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/30rDhCj

No comments:

Post a Comment