Thursday, July 23, 2020

ఆ నాలుగు రాబందులను ముంబై పోలీసులు వద్దలొద్దు.. వాళ్లను ఉరి తీయాలని.. కంగన ఫైర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ హిందీ చిత్ర పరిశ్రమలోని బంధుప్రీతి, వేధింపులపై గట్టిగా గళం వినిపిస్తున్నారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీడియోలు, ట్వీట్లతో హల్ చల్ సృష్టిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖులపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో రిపబ్లిక్‌ టీవీ అధినేత అర్నబ్ గోస్వామితో మరిన్ని విషయాలు పంచుకొన్నారు. ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3jm8TBM

No comments:

Post a Comment