Friday, July 3, 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: స్వతహాగా స్వీకరించి మొక్కలు నాటిన యంగ్ హీరోయిన్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో సాగిపోతున్న ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరి ప్రశంసలందుకుంటోంది. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాలు పంచుకోగా, తాజాగా యంగ్ హీరోయిన్ .. స్వతహాగా ఈ ఛాలెంజ్ స్వీకరించి హైదరాబాద్ లోని తన నివాసంలో మొక్కలు నాటింది. Also Read: ఈ సందర్భంగా సోనీ చరిష్ట మాట్లాడుతూ.. ''రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కోసం చేపట్టిన కార్యక్రమం కాబట్టి నేను స్వతహాగా ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాను. ఇంకా కూడా కొన్ని మొక్కలను దత్తత తీసుకోని సంరక్షిస్తాను'' అని చెప్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dSVihu

No comments:

Post a Comment

Bad news employee — most executives admit using AI makes them value human workers less

After using AI, many business leaders say are less likely to value their human workers, but the technology is ...