Friday, July 24, 2020

ఛీ ఛీ అంత విద్వేషమా!.. కంగనా పాత వీడియోలను బయటకు తీసి మరీ పరువుతీస్తోన్న తాప్సీ

సుశాంత్ సింగ్ మరణం.. ఎన్నో చర్చలకు దారితీస్తోంది. ఎంతోమందిని ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తోంది. ఎన్నడూ లేనంతగా నెపోటిజం, బాలీవుడ్ మాఫియా గురించి విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. వీటిలో అందరికంటే ముందు ఉంది కంగనా రనౌత్. గతంలోనూ నెపోటిజానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒంటరిగా పోరాటం సాగించింది. అయితే సుశాంత్ మరణం తరువాత మళ్లీ కంగనా తన గొంతుకను వినిపిస్తోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/32O5tSq

No comments:

Post a Comment