Thursday, July 23, 2020

సర్ జీ అని పిలవలేదని సినిమాలోంచి పీకేశారట.. అమితాబ్ అసలు నిజ స్వరూపమిదే!!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత పరిస్థితులు చాలా మారిపోయాయ్. బాలీవుడ్‌పై ఎన్నడూ లేనటువంటి విమర్శలను ఎదుర్కొంటోంది. ఎప్పటినుంచో కూరుకుపోయి ఉన్న నెపోటిజంపై గత నెల రోజులుగా చర్చ జరుగుతూనే వస్తోంది. సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేని నెటిజన్లు, ఆయన ఫ్యాన్స్ నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్ని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. సీబీఐ ఎంక్వైరీ వేయాలని

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3hinA70

No comments:

Post a Comment