Monday, August 24, 2020

నేరస్థులకు సింహ స్వప్నం మనోజ్ శశిధర్.. పవర్‌ఫుల్ అధికారి చేతికి సుశాంత్ కేసు!

దేశవ్యాప్తంగా ఎన్నో అనుమానాలకు తెరలేపిన సుశాంత్ సింగ్ రాజ్ మరణం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. దీంతో ముంబై పోలీసుల దర్యాప్తకు ఇక తెరపడినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సీబీఐకి అన్ని రకాల సహకారం అందించాలని ముంబై పోలీసులకు సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో సుశాంత్ కేసు దర్యాప్తు అంశం సీబీఐ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3gfcsXM

No comments:

Post a Comment