Tuesday, September 1, 2020

సుశాంత్‌ను హత్య చేశారు.. వారిని జైల్లో పెట్టాల్సిందే.. రేసుగుర్రం విలన్ సంచలన ఆరోపణలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ, ఈడీ, ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్న సమయంలో రేసుగుర్రం ఫేం నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ మరణం విషయంలో వాస్తవాలు వెలికి తీసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశానని ఆయన మీడియాకు వెల్లడించారు. సుశాంత్ మరణం వెనుక తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసే

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2QAXJMp

No comments:

Post a Comment