కరోనావైరస్ కారణంగా ఓ ఆప్తుడిని కోల్పోవడంతో బాలీవుడ్ తారలు ఆలియాభట్, రణ్బీర్ కపూర్ విషాదంలో మునిగిపోయారు. తమకు అత్యంత ఇష్టమైన రెస్టారెంట్ సర్వర్ రొనాల్డో డీ మెల్లో మరణించడం ఆలియా, రణ్బీర్ను కలిచివేసింది. ముంబై తాజ్ హోటల్లోని వాసాబిలో సర్వర్గా పనిచేసే రొనాల్డో ఇటీవల కరోనావైరస్ సోకడంతో మరణించారు. ఇటీవల రొనాల్డ్ రిటైర్మెంట్ సమయంలో ఓ భావోద్వేగమైన
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2VFuYjN
No comments:
Post a Comment