Thursday, July 23, 2020

సుశాంత్ లవర్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. బ్యాంక్ అకౌంట్ నుంచి భారీగా డబ్బు..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు వేగం పెంచారు. శనివారం రోజు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. అనూహ్యంగా యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాను విచారించడంతోపాటు సుశాంత్ లవర్, హీరోయిన్ రియా చక్రవర్తిని మరోసారి విచారించాలని బాంద్రా పోలీసులు నిర్ణయం తీసుకోవడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపింది. వివారాల్లోకి వెళితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2CMeGA0

No comments:

Post a Comment