Thursday, July 23, 2020

ఇక నీ అంతు చూస్తా.. నీ పని అయిపోయింది.. కంగనాకు ఆదిత్య చోప్రా బెదిరింపులు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత నెపోటిజంపై ఎక్కువగా చర్చలు వినిపిస్తున్నాయి. అయితే అంతకు పూర్వమే బాలీవుడ్ మాఫియా, బంధుప్రీతిల గురించి గొంతు చించుకుని మొత్తుకుంది కంగనా రనౌత్. కానీ కంగనాను ఏనాడూ ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ సుశాంత్ మరణం తరువాత కంగనా మాటలే నిజమని అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. అయితే తాజాగా ఓ జాతీయా

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/32xsjOd

No comments:

Post a Comment