Monday, August 24, 2020

సీబీఐ చేతికి సుశాంత్‌ కేసు.. మొదటి అడుగుపడింది.. అంకిత, అక్షయ్ కుమార్‌ సెన్సేషనల్ ట్వీట్స్

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. మొదటి బాలీవుడ్ మాఫియా, నెపోటిజం అంటూ వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆ తరువాత అనూహ్యంగా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగిసింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో కేసు నమోదు చేయడంతో మొత్తం వ్యవహారం మారిపోయింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2YcVZ0f

No comments:

Post a Comment