Thursday, October 29, 2020

అమీషా పటేల్‌కు చేదు అనుభవం.. భయంకరం, కాళరాత్రి, ప్రాణాలు అరచేతిలో అంటూ..

బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టాలీవుడ్, బాలీవుడ్ నటి అమీషా పటేల్‌ బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కు గురయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎల్జేపీ అభ్యర్థి కోసం ప్రచారానికి వెళ్లగా ఆమె చేదు అనుభవాన్ని చవిచూసింది. తాను ప్రచారానికి వెళ్లిన అభ్యర్థి అమీషాను బెదిరించడం చర్చనీయాంశమైంది. అయితే అమీషా పటేల్ చేసిన ఆరోపణలు ఎల్జీపీ నేత ఖండించడంతో ఈ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3kSyi6o

No comments:

Post a Comment