బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్కు సమన్లు జారీ చేయడం దేశ సినీ పరిశ్రమను కుదిపేసింది. దీపికనే కాకుండా టాప్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్, సారా ఆలీ ఖాన్, శ్రద్దా కపూర్ను కూడా విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపిక ఎన్సీబీ విచారణకు హాజరయ్యేందుకు సిద్దమవుతున్నారు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Gck8hA
No comments:
Post a Comment