Thursday, October 1, 2020

దేవుడిచ్చిన ఆ స్వరం మూగబోయింది.. ఎస్పీబీపై అమితాబ్ ఎమోషనల్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల భారత సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. కోట్ల మంది అభిమానులను ఒంటరిని చేసి వెళ్లడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆగస్ట్ 5న కరోనా రావడం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరడం అందరికీ తెలిసిందే. కరోనాను జయించినా కూడా ఇతర సమస్యలు వెంటాడాయి. వాటితో పోరాడి ఓడిన బాలు సెప్టెంబర్ 25న

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/30gxxfp

No comments:

Post a Comment