Thursday, October 1, 2020

హీరోయిన్లు డ్రగ్స్ తీసుకొంటే.. హీరోలు పాలు తాగి.. బిస్కెట్లు తింటున్నారా? యువ సింగర్ ఆగ్రహం

బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో అగ్ర సినీ తారలను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించడం సంచలనం రేపుతున్నది. దేశవ్యాప్తంగా పలు సినిమా పరిశ్రమల్లో వెలుగు చూసిన డ్రగ్ రాకెట్ వ్యవహారంలో హీరోయిన్లను విచారించడం, అరెస్ట్ చేయడంపై భారీగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో యువ గాయని సోనా మహాపాత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా డ్రగ్స్ కేసు విచారణపై ఆమె ఏమని కామెంట్ చేశారంటే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2GfVX1N

No comments:

Post a Comment

Intel, AMD accused of 'willful ignorance' in allowing chips to get to Russia

The Ukrainians are suing US tech firms over Russian bombs allegedly carrying their tech. from Latest from TechRadar https://ift.tt/DXJYTWk...